చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసుల నోటీసులు
- ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘన కేసులు
- యర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను బెదిరించిన కేసు కూడా
- ఒంగోలు వైసీపీ కార్యాలయంలో నోటీసులు అందించిన పోలీసులు
ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎర్రగొండపాలెంలో మూడు కేసులు, పెద్దారవీడు, దోర్నాలలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో చెవిరెడ్డికి పోలీసులు నోటీసులు అందించారు. ఈ కేసుల్లో యర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను బెదిరించిన కేసు కూడా ఉంది.