Asia Cup: ఆసియా కప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

  • శ్రీలంకలోని పల్లెకెలెలో భారత్ - పాక్ మ్యాచ్
  • వర్షం ఆగిపోవడంతో కవర్ల తొలగింపు
  • కాసేపట్లో బ్యాటింగ్ ప్రారంభించనున్న భారత్
Team India won the toss and elected to bat first

ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకలోని పల్లెకెలెలో ఈ మ్యాచ్ జరగుతోంది. వర్షం ఆగిపోవడంతో గ్రౌండ్ పై ఉంచిన కవర్లను తొలిగించారు. 

టీమిండియా జట్టు:
రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. 

పాకిస్థాన్ టీమ్:
ఇమామ్ ఉల్ హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, షహీన్ షా ఆఫ్రిదీ, నసీమ్ షా, హరీస్ రవూఫ్. 

  • Loading...

More Telugu News