149 విమానాలతో వందేభారత్ మిషన్-2
- ప్రపంచవ్యాప్తంగా చిక్కుకుపోయిన భారతీయులు
- స్వదేశానికి తీసుకువచ్చేందుకు వందేభారత్ మిషన్
- తొలి విడతలో 64 విమానాలతో తరలింపు
ఇప్పుడు రెండో దశ వందేభారత్ మిషన్ మే 16 నుంచి 22 వరకు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. ఈసారి భారీగా 149 విమానాలను రంగంలోకి దింపనున్నారు. వీటిలో 13 విమానాలు అమెరికాకు, 9 విమానాలు బ్రిటన్ కు, 10 విమానాలు కెనడాకు, యూఏఈకి 11 విమానాలు, రష్యాకు 6 విమానాలు వెళ్లనున్నాయి. ఈసారి 31 దేశాల్లో ఉన్న భారతీయులను తీసుకువస్తారని అధికార వర్గాలంటున్నాయి.