జగన్ ఆదేశం మేరకు రంగరాజన్ను పరామర్శించిన చెవిరెడ్డి
- ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి
- రంగరాజన్ను పరామర్శించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి
- రంగరాజన్కు జగన్ పూర్తిగా అండగా ఉంటారని హామీ
అలాగే, రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ను కూడా చెవిరెడ్డి కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు ఎంతో సన్నిహితులని సౌందరరాజన్ పేర్కొంటూ వైఎస్సార్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.