రుషికొండ భవనాలను ఆకస్మికంగా పరిశీలించిన పవన్ కల్యాణ్
- విజయనగరం జిల్లాలో డయేరియాపై సమీక్ష
- తిరుగు ప్రయాణంలో విశాఖ వచ్చిన పవన్ కల్యాణ్
- స్థానిక నేతలతో కలిసి రుషికొండ భవనాల పరిశీలన
ఈ పర్యటనలో పవన్ వెంట జనసేన నేతలతో పాటు విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. అనంతరం, పవన్ కల్యాణ్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.




