ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఫొటో సెషన్... పవన్ ను పలకరించిన బొత్స
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఫొటో సెషన్
- పాల్గొన్న చంద్రబాబు, పవన్, మంత్రులు
- బాగున్నారా? అంటూ పవన్ ను పలకరించిన బొత్స
మరోవైపు ఈ సందర్భంగా మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఫొటో సెషన్ ముగించుకుని వెళుతున్న సమయంలో పవన్ కల్యాణ్ ను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పలకరించారు. 'ఎలా ఉన్నారు? బాగున్నారా?' అని బొత్స పలకరించారు. ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు.