తొలి రౌండ్ లో కాంగ్రెస్ హవా..
- ములుగులో సీతక్క 3,500 ఓట్లతో లీడ్
- హుజూర్నగర్లో ఉత్తమ్కుమార్ రెడ్డి ఆధిక్యం
- సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజ
- మధిరలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క లీడ్
ఎవరరెవరు.. ఎక్కడెక్కడ లీడ్ లో ఉన్నారంటే..
- స్టేషన్ ఘన్ పూర్: కడియం శ్రీహరి (బీఆర్ఎస్)
- మానకొండూర్: కవ్వంపెల్లి సత్యనారాయణ (కాంగ్రెస్)
- నిజామాబాద్ రూరల్: భూపతి రెడ్డి (కాంగ్రెస్)
- హుజూర్ నగర్: ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 వేల ఓట్ల ఆధిక్యం
- కామారెడ్డి, కొడంగల్: రేవంత్ రెడ్డి
- హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్
- సనత్ నగర్: తలసాని శ్రీనివాస్ యాదవ్
- నాగార్జున సాగర్: జయవీర్ (కాంగ్రెస్)
- హుజూరాబాద్: ఈటల రాజేందర్
- భువనగిరి: కుంభం అనిల్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
- మధిర: భట్టి విక్రమార్క (కాంగ్రెస్)
నిజామాబాద్ అర్బన్, నల్గొండ, ఇల్లందు మిర్యాలగూడ, ఆలేరులలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
మంచిర్యాల, బెల్లంపల్లిలలో బీజేపీ అభ్యర్థులు దూసుకెళుతున్నారు.