'పుష్ప'లో విజయ్ సేతుపతి పాత్రలో ధనుంజయ
- సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప'
- లాక్ డౌన్ తరువాత సెట్స్ పైకి
- తమిళంలో ఇబ్బందవుతుందనే మార్పు
తమిళంలో ఈ సినిమాను విడుదల చేసినప్పుడు, విజయ్ సేతుపతి అభిమానులతో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయనతో సుకుమార్ మాట్లాడే సున్నితంగా తప్పించినట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో 'భైరవగీత' హీరో ధనుంజయను తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఇక విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో కనిపించనున్నట్టు చెబుతున్నారు.