'పుష్ప'కేమో నీతులు.. 'గేమ్ చేంజర్'కు పాటించరా!: అంబటి రాంబాబు
కాగా, శనివారం నాడు రాజమహేంద్రవరంలో జరిగిన 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దాంతో మృతుల కుటుంబాలకు బాబాయి, అబ్బాయి పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్, చెర్రీ చెరో రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.