తిరుమల చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- ఇటీవల తెరపైకి లడ్డూ కల్తీ వ్యవహారం
- ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
- రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్ష విరమణ
కాగా, పవన్ కల్యాణ్ ఈ రాత్రికి తిరుమలలోని గాయత్రీ నిలయం గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. ఆయన రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని, ప్రాయశ్చిత్త దీక్షను విరమించనున్నారు. పవన్ రేపు కూడా తిరుమలలోనే ఉంటారని తెలుస్తోంది.