దేశంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు
- జూన్ 3న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
- రెండ్రోజులు ఆలస్యమైన రుతుపవనాలు
- కర్ణాటక, తమిళనాడు, ఏపీలోనూ ప్రవేశం
- ఈ నెల 11న మహారాష్ట్రను తాకనున్న రుతుపవనాలు
కాగా, రేపటికి అరేబియా తీరం మొత్తం వ్యాపించడమే కాకుండా, ఏపీలోని రాయలసీమ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. సాధారణంగా మహారాష్ట్రకు జూన్ 7 నాటికి నైరుతి రుతుపవనాలు రావాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నెల 11న రుతుపవనాలు మహారాష్ట్రను తాకుతాయని ఐఎండీ తెలిపింది.