శాసనసభలోనే అంతిమ నిర్ణయాలు జరుగుతాయి... మండలి నిర్ణయాలు పట్టించుకోనవసరం లేదు: తమ్మినేని సీతారాం
- టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్న స్పీకర్
- ద్రవ్య వినిమయ బిల్లును కూడా అడ్డుకున్నారని విమర్శలు
- రాజమహేంద్రవరంలో పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన తమ్మినేని
శాసనమండలిలో టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, ద్రవ్య వినిమయ బిల్లును కూడా అడ్డుకున్నారని విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం విపక్షానికి ఇష్టం లేదా? అని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పూలే విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం తమ్మినేని ఈ వ్యాఖ్యలు చేశారు.