కేంద్ర కాఫీ బోర్డు సభ్యురాలిగా వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి
- కేంద్ర కాఫీ బోర్డు పునర్ నియామకం
- గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం
- ప్రభుత్వ ప్రతినిధుల విభాగంలో కాంతిలాల్ దండేకు చోటు
వీరేకాకుండా, విశ్వనాథం (విశాఖ జిల్లా దోమంగి), కురుసా ఉమామహేశ్వరరావు (కొత్తపాడేరు), జయతు ప్రభాకర్ రావు (విశాఖ జిల్లా కిన్నెర్ల), చల్లా శ్రీశాంత్ (హైదరాబాద్) ఇన్ స్టాంట్ కాఫీ ఉత్పత్తిదారుల విభాగంలో సభ్యులుగా నియమితులయ్యారు.