పాతికేళ్ల వయసులో రాయల్ బెంగాల్ టైగర్ మృతి.. దేశంలోనే అతి పెద్ద వయసున్న పులికి నివాళి
- జల్దాపారాలోని రెస్క్యూ సెంటర్లో రాజా మృతి
- పుష్ఫ గుచ్చాలు ఉంచి నివాళి అర్పించిన అధికారులు
- రాయల్ బెంగాల్ టైగర్లలో అతి పెద్ద వయస్సున్న పులిగా ధ్రువీకరణ
దేశంలో అతి పెద్ద వయసున్న పులిగా ధ్రువీకరించిన అధికారులు రాజా మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 25 ఏళ్ల వయసులో రాజా మృతి చెందిందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.