వరుసగా ఆరో రోజూ స్వల్పంగా పెరిగిన 'పెట్రో' ధరలు!
- అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు
- లీటరు పెట్రోలుపై 10 పైసలు పెరుగుదల
- 9 పైసలు పెరిగిన డీజిల్ ధర
మెట్రో నగరాల్లో ధరలను పరిశీలిస్తే, ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 76.64కు, డీజిల్ ధర రూ. 69.30కు చేరగా, కోల్ కతాలో పెట్రోలు ధర రూ. 73.11కు డీజిల్ రూ. 67.95కు పెరిగింది. చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 73.72కు, డీజిల్ ధర రూ. 69.91కు చేరింది. హైదరాబాద్ లో పెట్రోలు ధర రూ. 75.34కు, డీజిల్ ధర రూ. 71.95కు చేరుకోగా, విజయవాడలో పెట్రోలు ధర రూ. 75.12, డీజిల్ ధర రూ.71.33గా ఉంది.