Chandrababu: పెద్దిరెడ్డి భూ ఆక్రమణల వ్యవహారంపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

CM Chandrababu orders to enquiry on Peddireddy family alleged land encroachment
షార్ట్స్‌లో చూడండి
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని స్పష్టం చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్, ఎస్పీ మణికంఠ చందోలు, అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యశోద బాయితో జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సమగ్ర విచారణ జరిపిన అనంతరం నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. 

కాగా, సీఎం చంద్రబాబుకు ఈ వ్యవహారంలో ప్రాథమిక నివేదిక అందినట్టు తెలుస్తోంది. అటవీప్రాంతంలోని 75 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టుగా భావిస్తున్నారు.
Go Back to Shorts
Chandrababu
Peddireddy
Land Encroachment
Joint Committee
TDP-JanaSena-BJP Alliance
YSRCP

More Telugu News