పాకిస్థాన్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి.. విమానాల ధ్వంసం
- వరుస ఉగ్రదాడులతో సతమతమవుతున్న పాకిస్థాన్
- పంజాబ్ ప్రావిన్స్ లో ఎయిర్ బేస్ పై ఈ ఉదయం దాడి
- మూడు విమానాలు, ఫ్యూయల్ ట్యాంకర్ ధ్వంసం
నిన్న కూడా పాక్ ఆర్మీ వాహనాలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. రెండు వాహనాలపై జరిపిన దాడిలో 14 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గదార్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడుల నేపథ్యంలో పాక్ ఆర్మీ అధికారులు స్పందిస్తూ... దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.