Manyam Veerudu Alluri Seetharama Raju: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌

AP CM Jagan launches Manyam Veerudu Alluri Seetharama Raju book
షార్ట్స్‌లో చూడండి
'మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు' పుస్తకాన్ని ఏపీ సీఎం జగన్ ఇవాళ ఆవిష్కరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ పుస్తకాన్ని ఏపీ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు రచించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటాన్ని కూడా సీఎం జగన్ ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత రేగుళ్ల మల్లికార్జునరావు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.
.
Go Back to Shorts
Manyam Veerudu Alluri Seetharama Raju
CM Jagan
Book
Launch

More Telugu News