భారత్లో రాఫెల్ ల్యాండింగ్.. పొరుగు దేశాల్లో 8.5 తీవ్రతతో భూకంపం: క్రికెటర్ మనోజ్ తివారీ చమత్కారం
- పొరుగు దేశాలు భారీ కుదుపునకు గురయ్యాయి
- భారత వాయుసేన సామర్థ్యం పెరిగింది
- పొరుగు దేశాలు ఇక రెచ్చగొట్టకపోవచ్చు
కాగా, మొత్తం 36 రాఫెల్ విమానాల కోసం ఫ్రాన్స్తో భారత్ ఒప్పందం చేసుకోగా, తొలి విడతగా నేడు ఐదు విమానాలు భారత్కు చేరుకున్నాయి. అంబాలాలో ఇవి ల్యాండ్ అయిన వెంటనే దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా అంబాలా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఒప్పందంలో భాగంగా మిగతా విమానాల్లో మరికొన్ని ఆగస్టులో రానున్నట్టు సమాచారం.