విజయవాడకు చెందిన మాజీ యాంకర్ తేజస్విని ఆత్మహత్య
- విజయవాడ శివార్లలోని ఈడుపుగల్లులో ఘటన
- నిన్న రాత్రి అత్తతో గొడవపడ్డ తేజస్విని
- ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య
అనంతరం గదిలోకి వెళ్లి, ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకూ తేజస్విని రాకపోవడంతో... అనుమానం వచ్చిన అత్త గదిలోకి వెళ్లి, చూసింది. ఫ్యాన్ కు వేలాడుతూ తేజస్విని కనిపించడంతో... వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.