మసీదులోకి ప్రవేశించి దుర్గా పూజ చేసిన వ్యక్తులు.. వీడియో షేర్ చేస్తూ, విమర్శలు గుప్పించిన ఒవైసీ
- కర్ణాటకలోని బీదర్ లో ఘటన
- దుర్గామాత ఊరేగింపు సందర్భంగా మసీదులోకి వెళ్లిన వ్యక్తులు
- ముస్లింలను కించపరచడానికి బీజేపీ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తోందన్న ఒవైసీ
మరోవైపు ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మసీదు గేటు పగులగొట్టి మసీదును అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఇలాంటి వాటిని మీరు ఎలా అనుమతిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బీదర్ పోలీసులను ప్రశ్నించారు. ముస్లింలను కించపరచడానికి బీజీపీ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తోందని విమర్శించారు.