తిరుపతిలో ఆరోగ్య మేళా ప్రారంభించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి... రోగులు లేకపోవడంపై అసంతృప్తి!
- తిరుపతిలో ఆరోగ్యమేళా
- వైద్యులు, సిబ్బంది తప్ప కనిపించని రోగులు
- వివరణ ఇచ్చేందుకు అధికారుల యత్నం
- వివరణలు తనకవసరం లేదన్న నారాయణస్వామి
ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కూడా అధికారుల తీరు పట్ల మండిపడ్డారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికా? అంటూ ప్రశ్నించారు.