ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతోంది: టీడీపీ నేత వర్ల రామయ్య అనుమానం
- సీఎంకి అందవలసిన సమాచారం సరిగా అందట్లేదు
- ఇంటెలిజెంట్, ముఖ్యమంత్రి కార్యాలయం సరిగా పని చేస్తున్నట్లు లేదు
- వైసీపీ ఎమ్మెల్యేల మీద చర్యలేవీ?
- అందుకే అంటున్నా.. ముఖ్యమంత్రిని చీకట్లో వుంచారని
'రాష్ట్రంలో ఏదో జరుగుతోంది. ముఖ్యమంత్రి గారికి అందవలసిన సమాచారం సరిగా అందడం లేదు. ఇంటెలిజెంట్, ముఖ్యమంత్రి కార్యాలయం సరిగా పని చేస్తున్నట్లు లేదు. సరిగా పనిచేస్తే, విజయ సాయిరెడ్డి మీద, కాళహస్తి, కనిగిరి, నగరి ఎమ్మెల్యేల మీద చర్యలేవీ? అందుకే అంటున్నా, ముఖ్యమంత్రిని చీకట్లో వుంచారని' అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.