మలేషియాలో 'పద్మావత్' సినిమా విడుదలపై నిషేధం
- విడుదల కుదరదని చెప్పిన మలేషియా సెన్సార్ బోర్డ్
- ముస్లింల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలున్నాయని వ్యాఖ్య
- ఇస్లాం మతస్థులు నిరసనలు తెలిపే ప్రమాదం
అయితే సినిమాలో హిందువులను కించపరిచే విషయాలున్నాయని భారత్లో కర్ణి సేన నిరసనలు, ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. మరో ముస్లిం దేశం పాకిస్థాన్లో ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమా విడుదలకు అక్కడి సీబీఎఫ్సీ అంగీకరించడం ఏంటో... మళ్లీ ముస్లింలను కించపరిచే కథాంశమంటూ మలేషియాలో నిషేధించడం ఏంటో అర్థంకాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు.