బెంగళూరు టెస్టు... తొలి రోజు ఆట వర్షార్పణం
- చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్, కివీస్ టెస్ట్ మ్యాచ్
- వర్షం కారణంగా తొలి రోజు టాస్ కూడా పడని వైనం
- రెండో రోజు వరుణుడు కరుణిస్తే మ్యాచ్ జరిగే అవకాశం
రెండో రోజు వరణుడు కరుణిస్తే మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. కాగా, గత రెండు రోజులుగా బెంగళూరులో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దాంతో తొలి టెస్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక ఇప్పటికే వాతావరణ శాఖ కూడా మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.