పులివెందులలో సీఎం జగన్ గెలుపు.. మెజారిటీ ఎంతంటే..!
- వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 61,687 ఓట్ల మెజారిటీ
- జగన్కు పోలైన 1,16,315 ఓట్లు
- టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి 54,628 ఓట్లు
- కాంగ్రెస్ అభ్యర్థి ధృవ్ కుమార్ రెడ్డికి 10,083 ఓట్లు
ఇదిలాఉంటే.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కేవలం 10 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి ప్రభంజనం సృష్టించిన వైసీపీని ఈసారి ఓటర్లు తిరస్కరించారనే చెప్పాలి. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఓటర్లు బ్రహ్మరథం పట్టారు.