కేంద్రమంత్రి అశ్విని కుమార్ చౌబేకి కరోనా పాజిటివ్
- అశ్విని కుమార్ లో ప్రాథమిక లక్షణాలు
- అనుమానంతో టెస్టు చేయించుకున్న మంత్రి
- కరోనా నిర్ధారణ కావడంతో హోంఐసోలేషన్
- తనను కలిసిన వాళ్లు కూడా టెస్టులు చేయించుకోవాలని సూచన
తనను ఇటీవల కలిసిన వాళ్లందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని, ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, డాక్టర్ల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉన్నానని, అన్ని కరోనా మార్గదర్శకాలు పాటిస్తున్నానని తెలిపారు.