మూడు విమానాలకు బాంబు బెదిరింపులు.. శంషాబాద్లో విస్తృతంగా తనిఖీలు
- రెండు హైదరాబాద్- చెన్నై ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు
- చెన్నై- హైదరాబాద్ ఎయిర్ ఇండియా విమానానికి కూడా బెదిరింపులు
- అప్రమత్తమైన అధికారులు
మూడు విమానాల్లో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదిలా ఉండగా, వారం పది రోజులుగా పలు విమానాలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో అప్రమత్తమవుతున్న అధికారులు విస్తృతంగా తనిఖీలు చేయగా, ఎక్కడా పేలుడు పదార్ధాలు లేకపోవడంతో ఫేక్ బెదిరింపు కాల్స్గా నిర్ధారణకు వస్తున్నారు. బెదిరింపు కాల్స్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.