మానవత్వం ఉన్న నాయకుడెవరూ వికృత చేష్టలకు పాల్పడడు: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం
- 'కాటమయ్య రక్షణ కవచం' కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
- గౌడన్నల పట్ల సీఎం దుర్మార్గంగా ప్రవర్తించారని విమర్శ
- మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే ప్రచారం పీక్లో ఉంటుందని ఎద్దేవా
'మానవత్వం ఉన్న నాయకుడెవరూ ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడడ'ని నిప్పులు చెరిగారు . గౌడన్నలను ఆ చెట్ల మీద అంతంతసేపు నిలబెట్టి, వారి వృత్తి మీద చౌకబారు జోకులు వేస్తూ, దాన్ని ప్రచారానికి వాడుకోవడం అమానవీయం, దుర్మార్గమన్నారు. మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే.. ప్రచారం పీక్లో ఉంటుందని ఎద్దేవా చేశారు. మీ మతిలేని చర్యలు తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నాయని పేర్కొన్నారు.