గుజరాత్ బౌలింగ్ ను చితకబాదిన రియాన్ పరాగ్, సంజూ శాంసన్... రాజస్థాన్ భారీ స్కోరు
- జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ × గుజరాత్ టైటాన్స్
- టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్
- నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగులు
అంతకుముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 24 పరుగులు చేయగా, మరో ఓపెనర్ జోస్ బట్లర్ 8 పరుగులకు అవుటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 1, రషీద్ ఖాన్ 1, మోహిత్ శర్మ 1 వికెట్ తీశారు.