జగన్ ను కలిసిన హరిరామ జోగయ్య కుమారుడు... కాసేపట్లో వైసీపీలో చేరిక!
- ఆచంట జనసేన ఇన్ఛార్జీగా ఉన్న సూర్యప్రకాశ్
- ఆచంట నుంచి పోటీ చేస్తున్న టీడీపీ
- పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జీగా సూర్యప్రకాశ్ ను నియమించే అవకాశం
ఈ మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను సూర్యప్రకాశ్ కలిశారు. కాసేపట్లో ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంది. మరోవైపు, పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జీగా సూర్యప్రకాశ్ ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.