Pawan Kalyan: లక్నో చేరుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan arrives Lucknow
షార్ట్స్‌లో చూడండి
జనసేనాని పవన్ కల్యాణ్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో చేరుకున్నారు. పవన్ కల్యాణ్ రేపు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, దేశ ప్రజల సుదీర్ఘ కల నెరవేరబోతోందని తెలిపారు. 500 ఏళ్ల తర్వాత ప్రజల కల సాకారం అవుతోందని పేర్కొన్నారు. రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొంటుండడం చాలా సంతోషం కలిగిస్తోందని వివరించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Lucknow
Ayodhya Ram Mandir
Janasena
Andhra Pradesh

More Telugu News