ఈటల చేసిన పనిని ఎలా సమర్థించుకోవాలి?: కెప్టెన్ లక్ష్మీకాంతరావు మండిపాటు
- ఈటలను కేసీఆర్ తక్కువ చేసి చూడలేదు
- అసైన్డ్ భూములు కొనకూడదని తెలిసీ నేరం
- కేసీఆర్ ఆదేశిస్తే ఈటలపై పోటీ
ఈటలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదన్నారు. బీసీలకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించారన్నారు. అసైన్డ్ భూములను కొనకూడదని తెలిసి కూడా ఆ పని చేయడాన్ని ఎలా సమర్థించుకోవాలని ప్రశ్నించారు. కేసీఆర్ ఆదేశిస్తే హుజూరాబాద్ నుంచి ఈటలపై పోటీ చేస్తానని లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు.