మహారాష్ట్రలో ఎన్ కౌంటర్... ఇద్దరు మావోల మృతి
- మావోయిస్టులకు ఎదురుదెబ్బ
- గడ్చిరోలి జిల్లాలో పోలీసుల కూంబింగ్
- కాల్పులు జరిపిన నక్సల్స్
- దీటుగా బదులిచ్చిన పోలీసు బలగాలు
ఈ కాల్పుల్లో మావోయిస్టులకు ప్రాణనష్టం జరిగినట్టు గుర్తించామని, వారికి చెందిన సామగ్రి స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్ వెల్లడించారు. రెండ్రోజుల కిందట గడ్చిరోలి జిల్లాలోని పెర్మిలి ప్రాంతంలో నక్సల్స్ 4 ట్రాక్టర్లు, 2 ట్యాంకర్లకు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.