ఫైనల్ టీ20 మ్యాచ్: టీమిండియా విజయ లక్ష్యం 167 పరుగులు
- ముక్కోణపు టోర్నీలో చివరి పోరులో తలబడుతోన్న భారత్, బంగ్లాదేశ్
- 77 పరుగులు చేసిన బంగ్లా బ్యాట్స్మెన్ షబ్బీర్ రెహ్మాన్
- టీమిండియా బౌలర్లలో చాహెల్ కి 3, ఉనద్కర్ కి 2 వికెట్లు
ఇతర బ్యాట్స్మెన్లో సౌమ్య 1, రహీమ్ 9, మహ్మదుల్లా 21, షాకిబ్ అల్ హాసన్ 7, మెహిదీ హాసన్ 19, రుబెల్ హొస్సైన్ 0, రెహ్మాన్ 0 (నాటౌట్) పరుగులు తీశారు. ఎక్స్ట్రాల రూపంలో బంగ్లాదేశ్కి 6 పరుగులు వచ్చాయి. దీంతో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో చాహెల్ 3, ఉనద్కత్ 2, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు.