కార్మికుల మరణం కలచివేసింది.. గ్రానైట్ క్వారీ ప్రమాదంపై మంత్రి లోకేశ్ విచారం
––
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్యసాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి సానుభూతి తెలియజేశారు.