అమృత్ సర్ లో స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు
- పంజాబ్ లో పర్యటించిన లోకేశ్ కుటుంబం
- స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు
- అందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించానన్న లోకేశ్
దీనిపై లోకేశ్ స్పందిస్తూ... అందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించినట్టు తెలిపారు. కాగా, స్వర్ణ దేవాలయ సందర్శన సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ సిక్కు మతాచారాల ప్రచారం తలకు పవిత్రమైన వస్త్రాన్ని కట్టుకుని ప్రార్థనల్లో పాల్గొన్నారు.
