ఒకే వేదికపైకి నయనతార, ధనుశ్.. నెట్టింట వీడియో వైరల్!
- టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాశ్ భాస్కర్ వివాహం
- ఒకే వేదికపై ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచిన నయనతార, ధనుశ్
- వీడియోను షేర్ చేసిన నయనతార, విఘ్నేష్ శివన్ సెక్యూరిటీ టీమ్
గత వారం రోజులుగా కోలీవుడ్ నటులు నయనతార, ధనుశ్ వివాదం నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దానికి కారణం నయనతార తన డాక్యుమెంటరీలో వాడిన మూడు సెకన్ల నిడివి కలిగిన క్లిప్పింగ్. దాంతో ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఒకరినొకరు దోషిగా చూపిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చెన్నై వేదికగా జరిగిన ఒక వివాహ వేడుకకి ఇద్దరు స్టార్లు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు.
టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాశ్ భాస్కర్ వివాహ వేదికపై ఇలా నయన్, ధనుశ్ ప్రత్యక్షమయ్యారు. గురువారం ఆకాశ్ భాస్కర్ పెళ్లికి తొలుత ధనుష్ హాజరవగా.. ఆ తర్వాత నయనతార కూడా తన భర్త విఘ్నేశ్ శివన్తో కలిసి వచ్చారు.
ఇక సినీ పరిశ్రమకు చెందినవారికి వివాహ వేదికలో ముందు వరుస కుర్చీలను కేటాయించారు. దాంతో ధనుశ్, నయనతార ఒకే వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. అయితే, ఆ ఇద్దరూ కనీసం ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు. వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి కూడా తొలుత సెలెబ్రిటీలు వెళ్లగా.. అక్కడ కూడా నయనతార, ధనుశ్ ఎడమొఖం, పెడమొఖంగానే ఉన్నారు.
ఈ వీడియోను నయనతార, విఘ్నేష్ శివన్ సెక్యూరిటీ టీమ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఇరువురు అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
నయనతార, ధనుశ్ మధ్య వివాదం ఇదే..
నయనతార తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లోని ఆసక్తికరమైన విషయాల్ని‘నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపంలో తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ‘నేనూ రౌడీనే’ అనే సినిమా నుంచి 3 సెకన్ల క్లిప్పింగ్ను వాడారు. ఈ సినిమాకి ధనుశ్ నిర్మాత. అయితే, తన అనుమతి లేకుండా ఆ క్లిప్పింగ్ను వాడారని కోప్పడిన ధనుశ్.. రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలంటూ నయనతారకి నోటీసులు పంపారు. తాము ధనుశ్ నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కోసం రెండేళ్లపాటు ఎదురుచూశామని, కానీ ఆయన స్పందించలేదంటూ నయనతార ఆరోపించారు. దాంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది.
టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాశ్ భాస్కర్ వివాహ వేదికపై ఇలా నయన్, ధనుశ్ ప్రత్యక్షమయ్యారు. గురువారం ఆకాశ్ భాస్కర్ పెళ్లికి తొలుత ధనుష్ హాజరవగా.. ఆ తర్వాత నయనతార కూడా తన భర్త విఘ్నేశ్ శివన్తో కలిసి వచ్చారు.
ఇక సినీ పరిశ్రమకు చెందినవారికి వివాహ వేదికలో ముందు వరుస కుర్చీలను కేటాయించారు. దాంతో ధనుశ్, నయనతార ఒకే వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. అయితే, ఆ ఇద్దరూ కనీసం ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు. వధూవరులను ఆశీర్వదించేందుకు వేదికపైకి కూడా తొలుత సెలెబ్రిటీలు వెళ్లగా.. అక్కడ కూడా నయనతార, ధనుశ్ ఎడమొఖం, పెడమొఖంగానే ఉన్నారు.
ఈ వీడియోను నయనతార, విఘ్నేష్ శివన్ సెక్యూరిటీ టీమ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఇరువురు అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
నయనతార, ధనుశ్ మధ్య వివాదం ఇదే..
నయనతార తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లోని ఆసక్తికరమైన విషయాల్ని‘నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ రూపంలో తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ‘నేనూ రౌడీనే’ అనే సినిమా నుంచి 3 సెకన్ల క్లిప్పింగ్ను వాడారు. ఈ సినిమాకి ధనుశ్ నిర్మాత. అయితే, తన అనుమతి లేకుండా ఆ క్లిప్పింగ్ను వాడారని కోప్పడిన ధనుశ్.. రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలంటూ నయనతారకి నోటీసులు పంపారు. తాము ధనుశ్ నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కోసం రెండేళ్లపాటు ఎదురుచూశామని, కానీ ఆయన స్పందించలేదంటూ నయనతార ఆరోపించారు. దాంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది.
More Telugu News
రజనీకాంత్ అర్ధాంగి కొత్త ఉద్యమం.. 'మక్కల్ మేడై' వెబ్సైట్ ప్రారంభం
![]()
సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది: నిర్మాత సురేష్ బాబు
![]()
ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు.. పూర్తి వివరాలు ఇవిగో!
![]()
తక్కువ స్థలంలో ఎక్కువ సౌకర్యాలు.. డ్యూప్లెక్స్ ఇళ్ల నిర్మాణంలో కొత్త ట్రెండ్స్ ఇవే!
![]()
ఢిల్లీలో వర్ష బీభత్సం.. స్తంభించిన జనజీవనం
![]()
వినియోగదారులు, చిన్న వ్యాపారులకు ఊరట.. యూపీఐపై ఛార్జీలుండవ్!
![]()
ఫార్చ్యూన్ ఆయిల్ కంపెనీకి భారీ జరిమానా.. నాణ్యత పరీక్షలో ఫెయిల్!
![]()
ఏమిటీ 'సావోజీ మటన్'? మహారాష్ట్రలో ఎందుకీ వివాదం?
![]()
ఆ ఆస్తులకు నామినీ వేరు, వారసుడు వేరు.. తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!
![]()
ఢిల్లీలో ధర్నాలేమిటి.. జంతర్ మంతర్ను ఎందుకు మూసేయరు?: కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
![]()
ఏఐ యుగంలో కొత్త ట్రెండ్.. తమ పిల్లలకు మాండరిన్ నేర్పిస్తున్న టెక్ దిగ్గజాలు!
![]()
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. లోయలో పడిన కారు, ఒకరి మృతి
![]()
ప్రపంచంలోనే అత్యంత తెల్లని పెయింట్.. ఏసీలు లేకుండానే చల్లదనం!
![]()
కేరళలో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు
![]()
బోనాల పండగ: సైబరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు బంద్
![]()