రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి గౌరవాన్ని బీజేపీ నేతలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు: తెలంగాణ రాష్ట్ర జగదీశ్ రెడ్డి
- గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారంటున్న బీజేపీ నేతలు
- వారికి గవర్నరే సమాధానం చెపుతారన్న జగదీశ్ రెడ్డి
- బీజేపీకి రాజకీయాలు, ఓట్లు మాత్రమే కావాలని మండిపాటు
అసలు గవర్నర్ ప్రసంగాన్ని వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రసంగంలో అబద్ధాలు చెప్పారన్న బీజేపీ నేతలకు గవర్నరే సమాధానం చెపుతారని అన్నారు. బీజేపీకి రాజకీయాలు, ఓట్లు మాత్రమే కావాలని... వ్యక్తులు, ప్రజల పట్ల వారికి గౌరవం లేదని మంత్రి విమర్శించారు.