తెలంగాణలో కొత్తగా 153 కరోనా కేసులు వెల్లడి
- గత 24 గంటల్లో 36,570 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 60 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 3,533 మందికి చికిత్స
అదే సమయంలో 157 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,74,845 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,67,328 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,533 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,984కి పెరిగింది.
