కమలహాసన్ ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించాలని ఈసీకి బీజేపీ ఫిర్యాదు
- గాడ్సేను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలతో దుమారం
- తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అశ్విని ఉపాధ్యాయ్
- కమల్పై చర్య తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు
ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. దీనిపై బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కమల్పై చర్య తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా కమల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఐదు రోజుల పాటు నిషేధం విధించాలని అశ్విని కోరారు.