2002 అల్లర్ల కేసులో కోర్టుకు హాజరైన అమిత్ షా!
- డిఫెన్స్ సాక్షిగా కోర్టుకు హాజరైన అమిత్ షా
- కచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని గత వారం ఆదేశించిన జడ్జి
- హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా నేత
ఈ కేసును విచారించిన జడ్జి... అమిత్ షా కచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని గత వారం ఆదేశాలు జారీ చేశారు. అల్లర్లు జరిగే సమయంలో అమిత్ షా గుజరాత్ మంత్రిగా ఉన్నారు. ఈ హత్య కేసులోనే కాకుండా, 100 మంది ముస్లింలపై జరిగిన దాడి కేసులో కూడా మాయా ముద్దాయిగా ఉన్నారు. అప్పట్లో ఆమె కూడా మంత్రి పదవిలో ఉన్నారు.