జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం
- 24 నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్
- సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
- బరిలో నిలిచిన 219 మంది అభ్యర్థులు
పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్పోరా, జైనాపోరా, షోపియాన్, డి.హెచ్ పోరా, కుల్గాం, దేవ్సర్, దూరు, కోకెర్నాగ్ (ఎస్టీ), అనంత్నాగ్ వెస్ట్, అనంత్నాగ్, శ్రీగుఫ్వారా-బిజ్బెహరా, షాంగస్-అనంతనాగ్, ఈస్ట్, పహల్గాం, ఇండెర్వాల్, కిష్త్వార్, పాడర్ నాగ్శేని, భదర్వా, దోడా, దోడా వెస్ట్, రాంబన్, బనిహాల్ స్థానాల్లో మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూకశ్మీర్లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.