టీ20 వరల్డ్కప్కి కెప్టెన్గా రోహిత్ అవసరం లేదన్న క్రికెట్ అనలిస్ట్.. ఫ్యాన్స్ ఫైర్!
- 'క్రిక్బజ్' కార్యక్రమంలో నోరు జారిన క్రికెట్ అనలిస్ట్ జోయ్ భట్టాచార్య
- ఇప్పుడు రోహిత్ ఫామ్లో లేడు.. జట్టులోకి తీసుకోవడం కరెక్ట్ కాదన్న క్రికెట్ అనలిస్ట్
- తానైతే జస్ప్రీత్ బుమ్రాకు టీమిండియా కెప్టెన్సీ అప్పగించేవాడినంటూ వ్యాఖ్య
- రోహిత్ లేకుండా భారత్ బరిలోకి దిగితే అంతే సంగతులు అంటున్న హిట్మ్యాన్ అభిమానులు
ఇదిలాఉంటే.. జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్కు తెర లేవనుంది. ఈ ఐసీసీ టోర్నీకి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. మొత్తం 20 జట్లు, 5 గ్రూపులుగా విడిపోయి బరిలోకి దిగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్తో పాటు కెనడా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. ఇక టోర్నీలోనే హైఓల్టేజీ మ్యాచ్ అయిన టీమిండియా, పాకిస్థాన్ పోరుకు న్యూయార్క్ వేదిక కానుంది. జూన్ 9వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది.