వరుసగా చెత్త రికార్డులు మూటగట్టుకుంటున్న అర్షదీప్ సింగ్
- నాలుగు ఓవర్లు వేసి 54 పరుగులు సమర్పించుకున్న అర్షదీప్
- అంతకుముందు రాజస్థాన్తో మ్యాచ్లో 47 పరుగులు ఇచ్చుకున్న వైనం
- పంజాబ్పై 56 పరుగుల భారీ తేడాతో లక్నో విజయం
ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 56 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 258 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ మరో బంతి మిగిలి ఉండగానే 201 పరుగులకు ఆలౌట్ అయింది.