టూలెట్ బోర్డు అంటించినందుకు రూ. 2 వేల జరిమానా!
- ఓ సొసైటీ నుంచి ఈవీడీఎంకు ఫిర్యాదు
- చర్యలు చేపట్టిన జీహెచ్ఎంసీ అధికారులు
- మిగతావారి సంగతేంటని ప్రశ్నిస్తున్న ప్రజలు
అయితే, ఈ నంబర్ గల వ్యక్తి చిరునామా నగరంలో లేదని, సిద్ధిపేట జిల్లా పాములపర్తి గ్రామానికి చెందిన వ్యక్తి ఇదని ఈవీడీఎం అధికారులు గుర్తించారు. అయితే, ఇదే పిల్లర్ పై యాక్ట్ ఫైబర్ నెట్ వారి వ్యాపార ప్రకటన కూడా ముద్రించబడి వుండటం గమనార్హం. వారిపై ఏం చర్యలు తీసుకున్నారని అదే సొసైటీ ప్రశ్నించగా, ఈవీడీఎం అధికారుల నుంచి ఇంకా సమాధానం రాకపోవడం గమనార్హం.