కొవిడ్ టీకా ధరపై అఖిలపక్ష నేతలతో చర్చించిన ప్రధాని మోదీ
- పార్లమెంటు విపక్ష నేతలతో వర్చువల్ సమావేశం
- ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ధర నిర్ణయిస్తామన్న మోదీ
- పార్టీల సూచనలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని వెల్లడి
ఈ నేపథ్యంలో, కరోనాపై అన్ని రాజకీయ పక్షాలు తమ సలహాలు, సూచనలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. పార్టీల నుంచి వచ్చే సూచనలు, సలహాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. అత్యంత చవకగా, భద్రమైన టీకా భారత్ నుంచి వస్తుందని తక్కిన ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.