కాకినాడలో పట్టుబడిన 'న్యూ సెంచరీ' స్కూల్ అధినేత!
- 2న కూకట్ పల్లిలో కుప్పకూలిన స్కూల్ షెడ్
- ఇద్దరు బాలికల మరణం తరువాత యజమాని వెంకట్ అదృశ్యం
- ఓ ఉద్యోగి సమాచారంతో అరెస్ట్ చేసిన పోలీసులు
కాగా, ఘటనలో మృతిచెందిన ఇద్దరు బాలికల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు వెంకట్ అంగీకరించారని కూకట్ పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు నిన్న వెల్లడించిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన నరేష్, లిఖితలు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆ ఖర్చులన్నీ పాఠశాల యాజమాన్యం భరిస్తుందని ఆయన తెలిపారు.