అమెరికాలో కాల్పుల కలకలం... భారతీయ అమెరికన్ మృతి!
- రెండు స్టోర్ లలో కాల్పులు జరిపిన లమర్ రషద్ నికోల్సన్
- తొలి స్టోర్ లో పంజిత్ సింగ్ పై కాల్పులు
- రెండో స్టోర్ లో పార్థీ పటేల్ పై కాల్పులు
మొదటి స్టోర్ లో కాల్పుల్లో గాయపడ్డ పరంజిత్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందగా, రెండో స్టోర్ లో తూటాగాయమైన పార్థీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దొంగతనం చేసి పారిపోతున్న ఆగంతుకుడ్ని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. అతనిని లమర్ రషద్ నికోల్సన్ గా గుర్తించారు. నికోల్సన్ కు నేరచరిత్ర ఉందని, గతంలో దొంగతనం కేసులో జైలు శిక్షకూడా అనుభవించాడని వారు తెలిపారు.