బీసీ రిజర్వేషన్ జీవో రద్దు పిటిషన్పై విచారణకు హైకోర్టు అంగీకారం
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్పై హైకోర్టును ఆశ్రయించిన మాధవరెడ్డి
- జీవోను రద్దు చేయాలంటూ హౌస్ మోషన్ పిటిషన్
- విచారణ చేపట్టేందుకు జస్టిస్ అభినందన్ కుమార్ శావిలి, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం అంగీకారం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. నిన్న తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.